అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అడుగుపెట్టనే లేదు.. కానీ అప్పుడే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఏకంగా 72 సిక్సర్లతో ఊచకోత కోసిన 15 ఏళ్లవైభవ్ సూర్యవంశీ సంచలనాల ప్రస్థానం ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వండర్కిడ్ రాక కోసం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లతో పాటు అక్కడి మీడియా కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
ఇంకా ఇండియా జెర్సీనే వేసుకోలే.. అప్పుడే ఇంగ్లాండ్ను.. గురించి వివరాలు తెలియాలంటే మా వెబ్సైట్లోని ఇతర కథనాలు చూడండి. మరిన్ని వార్తల కోసం కనెక్ట్ అవ్వండి.
వార్తలో మరిన్ని వివరాలు
ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
"ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా టీమ్ పని చేస్తోంది. తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి."