General

హైవేపై బలి తీసుకున్న నిర్లక్ష్యం..!

జాతీయ‌ రహదారులపై నిబందనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ లారీలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపిన కొన్ని గంటల్లోనే జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్‌కు ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ జాతీయ రహదారిపై నిలుపడంతో దానిని గమనించని మరో లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్యాబిన్ లోనే లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.

హైవేపై బలి తీసుకున్న నిర్లక్ష్యం..! గురించి వివరాలు తెలియాలంటే మా వెబ్‌సైట్‌లోని ఇతర కథనాలు చూడండి. మరిన్ని వార్తల కోసం కనెక్ట్ అవ్వండి.

వార్తలో మరిన్ని వివరాలు

ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

"ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా టీమ్ పని చేస్తోంది. తాజా అప్డేట్ల కోసం వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి."
- Modify India న్యూస్ డెస్క్