ఎస్బీఐ తమ ఖాతాదారులకు షాకిచ్చింది. నగదు విత్ డ్రా నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. ఇక నుంచి నాలుగు ట్రాన్సాక్షన్లకు మంచి చేసే విత్ డ్రాలపై అదనపు చార్జీలు వసూలు చేయనుంది. ఇక డిజిటల్ లావాదేవీలను ఇందులో పరిగిణలోకి తీసుకోరు. ఈ మేరకు కొత్త రూల్స్ తెచ్చింది.
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్న్యూన్.. మారిన నిబంధనలు.. గురించి వివరాలు తెలియాలంటే మా వెబ్సైట్లోని ఇతర కథనాలు చూడండి. మరిన్ని వార్తల కోసం కనెక్ట్ అవ్వండి.
వార్తలో మరిన్ని వివరాలు
ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
"ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా టీమ్ పని చేస్తోంది. తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి."